సీమకు నీళ్లు వదలండి: సీపీఐ రామకృష్ణ
ABN , First Publish Date - 2020-08-13T07:33:51+05:30 IST
సీమకు నీళ్లు వదలండి: సీపీఐ రామకృష్ణ
అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఈ ఖరీఫ్ సీజనులో అయినా రాయలసీమ, నెల్లూరు ఆయకట్టుకు నీరందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం ఈ మేరకు సీఎంకు లేఖ రాసినట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.