యాంటీ వైరస్ డ్రగ్స్ కోర్సు ప్రారంభం

ABN , First Publish Date - 2020-08-13T20:45:43+05:30 IST

డాక్టర్ కేర్ హోమియోపతి యాంటీ వైరస్ డ్రగ్స్ కోర్సును ప్రారంభించింది.

యాంటీ వైరస్ డ్రగ్స్ కోర్సు ప్రారంభం

హైదరాబాద్: డాక్టర్ కేర్ హోమియోపతి యాంటీ వైరస్ డ్రగ్స్ కోర్సును ప్రారంభించింది. వైరస్‌ను అరికట్టేందుకు అక్యూట్ సిఫిలిటిక్ డ్రగ్స్ ఏఎస్డీ ద్వారా అరికట్టవచ్చునని తేలింది. తెలుగు రాష్ట్రాల్లో 300 మంది వరకు వరస్ బారిన పడిన రోగులకు ఏఎస్డీ ద్వారా మంచి ఫలితాలు కలిగాయని డాక్టర్ కేర్ హోమియోపతి వైద్యులు తెలిపారు. వైరస్ ప్రభావితం కానివారు ఈ యాంటి వైరల్ డ్రగ్స్ వాడడంవల్ల.. ఒక ప్రైవేటు మందుగా పనిచేస్తుందని డాక్టర్ ఏఎం రెడ్డి చెప్పారు. డాక్టర్ కేర్ హోమియోపతి సీనియర్ వైద్యుల అనుభవంతో తెలుగు రాష్ట్రాల్లోని వైరస్ బారిన పడిన పేషెంట్లకు ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా తక్కువ ఖర్చుతో చికిత్స విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. రోజుకు నాలుగు పిల్స్ చొప్పున యాంటీ వైరల్ డ్రగ్ తీసుకోవడంవల్ల వైరస్‌ను అరికట్టవచ్చునని తెలిపారు.

Updated Date - 2020-08-13T20:45:43+05:30 IST