అంతర్వేదిలో నూతన రథం నిర్మాణం కోసం ఏర్పాట్లు ముమ్మరం
ABN , First Publish Date - 2020-09-19T19:23:27+05:30 IST
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది స్వామి వారికి నూతన రథం నిర్మాణం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది స్వామి వారికి నూతన రథం నిర్మాణం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. రథం నిర్మాణ కమిటీ ఇన్చార్జి కె.రామచంద్ర మోహన్ ఆధ్వర్యంలో రథం నిర్మాణం కొసం కలప కోత పనులు మొదలు కానున్నాయి.