సింగరేణికి మరో షాక్..

ABN , First Publish Date - 2020-04-03T13:41:59+05:30 IST

మంచిర్యాల: సింగరేణికి మరో షాక్ తగిలింది. కరోనా నేపథ్యంలో తమకూ సెలవులు ఇవ్వాలని ఓపెన్ కాస్ట్ గనుల కార్మికులు ఆందోళన నిర్వహిస్తున్నారు.

సింగరేణికి మరో షాక్..

మంచిర్యాల: సింగరేణికి మరో షాక్  తగిలింది. కరోనా నేపథ్యంలో తమకూ సెలవులు ఇవ్వాలని  ఓపెన్ కాస్ట్ గనుల కార్మికులు ఆందోళన నిర్వహిస్తున్నారు. మందమర్రి ఏరియా ఓపెన్ కాస్ట్ గనుల్లో స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు. రెండు రోజుల క్రితం అండర్ గ్రౌండ్ గనుల్లో మాత్రమే లే ఆఫ్ ప్రకటించిన సింగరేణి.. ప్రస్తుతం ఓపెన్ కాస్ట్ గనులకు చేరుకోవడం గమనార్హం.


Updated Date - 2020-04-03T13:41:59+05:30 IST