దళితబంధు అని మరో మోసం.. రూ. 51 లక్షలు కేసీఆర్ బాకీ: షర్మిల

ABN , First Publish Date - 2022-04-15T19:41:12+05:30 IST

దళితబంధు అని మరో మోసం.. రూ. 51 లక్షలు కేసీఆర్ బాకీ: షర్మిల

దళితబంధు అని మరో మోసం.. రూ. 51 లక్షలు కేసీఆర్ బాకీ: షర్మిల

భద్రాద్రి: ఇల్లందు మండలం బొజ్జాయిగూడెంలో షర్మిల రైతుగోస దీక్ష చేస్తున్నారు. 8 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని షర్మిల ఆరోపించారు. ఎన్నిసార్లు దళితులను మోసం చేస్తావు కేసీఆర్ అని షర్మిల ప్రశ్నించారు. దళితబంధు అని మరో మోసమని, భూమి కాదని 10 లక్షలు ఇస్తామని మరో మోసమని షర్మిల విమర్శించారు. భూమి ఇస్తే కనీసం 30 లక్షలు వచ్చేవని, 20 లక్షలు పంట విలువ.. మొత్తం 51 లక్షలు కేసీఆర్ బాకీ పడ్డారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-04-15T19:41:12+05:30 IST