మరో 120 కేసులు..

ABN , First Publish Date - 2020-10-20T09:13:57+05:30 IST

జిల్లాలో మరో 120 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసులు 54,438కు చేరాయి. వీరిలో వైరస్‌ నుంచి కోలుకుని 51,814

మరో 120 కేసులు..

జిల్లాలో 54,438కు చేరిన మొత్తం కరోనా కేసులు

51,814 మంది డిశ్చార్జ్‌

చికిత్స పొందుతూ మరో నలుగురి మృతి

విశాఖపట్నం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మరో 120 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసులు 54,438కు చేరాయి. వీరిలో వైరస్‌ నుంచి కోలుకుని 51,814 మంది డిశ్చార్జ్‌ కాగా, మరో 2162 మంది చికిత్స పొందుతున్నారు.

చికిత్స పొందుతూ సోమవారం మరో నలుగురు మృతి చెందగా, మొత్తం కొవిడ్‌ మరణాలు 462కు చేరాయి. 


Updated Date - 2020-10-20T09:13:57+05:30 IST