ఐటీ బొల్లారంలో పేదలకు అన్నదానం

ABN , First Publish Date - 2020-04-10T18:07:53+05:30 IST

నగరంలో లాక్ డౌన్ సందర్భంగా ఐటీ బొల్లారం ప్రాంతంలో..

ఐటీ బొల్లారంలో పేదలకు అన్నదానం

హైదరాబాద్: నగరంలో లాక్ డౌన్ సందర్భంగా ఐటీ బొల్లారం ప్రాంతంలో వివిఆర్ ఫౌండేషన్ అనే స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి రోజు పేదలకు అన్నదానం చేస్తున్నారు. అంతేకాకుండా పలు కాలనీల్లో ప్రజలకు ఐదు రోజులకు సరిపడ కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

Updated Date - 2020-04-10T18:07:53+05:30 IST