భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామి పల్లకీసేవ
ABN , First Publish Date - 2022-07-03T05:24:21+05:30 IST
భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామి పల్లకీసేవ
షాద్నగర్ అర్బన్, జూలై 2: చౌడమ్మగుట్ట ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తులు పల్లకీ సేవను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి విగ్రహాన్ని ఊరేగిస్తూ భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పులిమామిడి లతశ్రీశైలంగౌడ్, సలేంద్రం రాజేశ్వర్, భక్తులు రంజిత్బాబు, ఎంసాని నర్సింహులుగుప్తా, కుమార్గౌడ్, రాములుగౌడ్, మంగులాల్నాయక్, ప్రవీణ్యాదవ్, రాఘవేందర్గౌడ్, శంకర్, సురే్షగౌడ్, లక్ష్మయ్య, గోరియానాయక్ తదితరులు పాల్గొన్నారు.