వైభవంగా ఆంజనేయస్వామి బ్రహ్మరథోత్సవం

ABN , First Publish Date - 2022-05-17T06:13:11+05:30 IST

మండలంలోని సంతేబిదునూరులో వెలసిన ఆంజనేయస్వామి బ్రహ్మరథోత్సవం సోమవారం అ త్యంత వైభవంగా జరిగింది. ఉదయం నుంచే చుట్టుపక్కల గ్రా మాల నుంచి భక్తులు వందలాదిగా తరలివచ్చారు.

వైభవంగా ఆంజనేయస్వామి బ్రహ్మరథోత్సవం
సంతేబిదునూరులో ఆంజనేయస్వామి రథోత్సవం

హిందూపురం టౌన, మే 16: మండలంలోని సంతేబిదునూరులో వెలసిన ఆంజనేయస్వామి బ్రహ్మరథోత్సవం సోమవారం అ త్యంత వైభవంగా జరిగింది. ఉదయం నుంచే చుట్టుపక్కల గ్రా మాల నుంచి భక్తులు వందలాదిగా తరలివచ్చారు. మహిళలు భ క్తిశ్రద్ధలతో జ్యోతులను సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్ర త్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, అర్చనలు చేశారు. మ ధ్యాహ్నం సీతారామాంజనేయ స్వాముల ఉత్సవ విగ్రహాలను  ఊ రేగింపుగా తీసుకువచ్చి రథంపై అధిష్టింపజేశారు. భక్తజనం నడు మ రథాన్ని లాగారు. ఉత్సవాల్లో భాగంగా తెలుగుదేశం నాయకు డు శ్రీధర్‌రెడ్డి  భక్తులకు అన్నదానం చేశారు. 


Updated Date - 2022-05-17T06:13:11+05:30 IST