ఉగాది నుంచి శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షణ

ABN , First Publish Date - 2022-03-23T01:57:09+05:30 IST

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్తను ప్రకటించింది. ఏప్రిల్ 2

ఉగాది నుంచి శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షణ

తిరుమల: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్తను ప్రకటించింది. ఏప్రిల్ 2 నుంచి అనగా ఉగాది నుంచి శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షణ చేసేందుకు భక్తులకు టీటీడీ అనుమతి ఇచ్చింది. అంగప్రదక్షణ కోసం ఏప్రిల్ 1 నుంచి టోకెన్లను జారీ చేయనుంది. కొవిడ్ దృష్ట్యా గత రెండేళ్లుగా అంగప్రదక్షణను టీటీడీ రద్దు చేసింది.  

Updated Date - 2022-03-23T01:57:09+05:30 IST