AP ఎడ్సెట్ Results విడుదల
ABN , First Publish Date - 2021-10-13T00:26:20+05:30 IST
ఏపీ ఎడ్సెట్ ఫలితాలను కన్వీనర్ విశ్వేశ్వర్ రావు విడుదల చేశారు. ఈ ఏడాది ఎడ్సెట్కు 15,638 మంది..
అమరావతి: ఏపీ ఎడ్సెట్ ఫలితాలను కన్వీనర్ విశ్వేశ్వర్ రావు విడుదల చేశారు. ఈ ఏడాది ఎడ్సెట్కు 15,638 మంది దరఖాస్తు చేసుకోగా 13, 619 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలో13, 428 (98.60శాతం) మంది అర్హత సాధించారు. కిందటేడాది డాటా ప్రకారం అందుబాటులో 42 వేలు ఉన్న సీట్లు ఉన్నాయి. కౌన్సెలింగ్ తేదీలను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ త్వరలో ప్రకటించనుంది.