ఏఎంసీ చైౖర్మన్‌గా అనసూయమ్మ

ABN , First Publish Date - 2020-08-15T09:25:16+05:30 IST

నెల్లూరులో మంత్రి గౌతమ్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం ఆత్మకూరు వ్యవసాయశాఖ మార్కెట్‌ కమిటీ నూతన చైౖర్మన్‌గా అల్లారెడ్డి అనసూయమ్మ, వైస్‌

ఏఎంసీ చైౖర్మన్‌గా అనసూయమ్మ

ఆత్మకూరు, ఆగస్టు 14 : నెల్లూరులో మంత్రి గౌతమ్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం ఆత్మకూరు వ్యవసాయశాఖ మార్కెట్‌ కమిటీ నూతన చైౖర్మన్‌గా అల్లారెడ్డి అనసూయమ్మ, వైస్‌ ఛైర్మన్‌గా గోతం వెంకటసుబ్బయ్య బాధ్యతలు స్వీకరించారు. డైరెక్టర్లుగా షేక్‌.ఖాదర్‌బాష, కె.సుబ్బమ్మ, లేబూరు కృష్ణమోహన్‌రెడ్డి, నాయుడు సులోచన, దాడి ప్రమీల, బక్కముంతల భాగ్యమ్మ, యాకసిరి రమణమ్మ, బుట్టి ప్రసున్న, లింగంగుంట జయరాములు, మిట్ట సుబ్బారెడ్డి, రఘురామిరెడ్డి, మూరారిశెట్టి హజరత్తబాబు ఎంపికయ్యారు. వీరు శనివారం బాధ్యతలు స్వీకరిస్తారు.

Updated Date - 2020-08-15T09:25:16+05:30 IST