ఏలూరులో సచివాలయ ఉద్యోగిని అరాచకం

ABN , First Publish Date - 2022-04-29T01:59:21+05:30 IST

ఏలూరులో సచివాలయ ఉద్యోగిని చేసిన అరాచకం

ఏలూరులో సచివాలయ ఉద్యోగిని అరాచకం

ఏలూరు: ఏలూరులో సచివాలయ ఉద్యోగిని చేసిన అరాచకం వెలుగులోకి వచ్చింది. చెత్తపన్ను కట్టలేదని ఓ మహిళపై పోలీసులకు ఉద్యోగి ప్రత్యూష ఫిర్యాదు చేసింది. పోలీసు కేసు సంగతి తెలిసి బాధితురాలు కొమరి లక్ష్మి బిత్తరపోయింది. ఇంతవరకు జీవితంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్ళలేదని లక్ష్మి  వాపోయింది. అయితే ఈ ఘటనపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

Updated Date - 2022-04-29T01:59:21+05:30 IST