Anantapuram: వినాయకుడి మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు

ABN , First Publish Date - 2021-09-12T16:44:11+05:30 IST

గుత్తిలోని గౌతిమిపూరి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద యవకుడు కుళాయి (26) డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

Anantapuram: వినాయకుడి మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు

అనంతపురం: గుత్తిలోని గౌతిమిపూరి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద యవకుడు కుళాయి (26) డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు యువకుడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. యువకుడు డ్యాన్స్ చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చినట్లు డాక్టర్లు భావిస్తున్నారు. యువకుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2021-09-12T16:44:11+05:30 IST