అనంతపురంలో నిలిచిన ట్రావెల్స్ బస్సు
ABN , First Publish Date - 2020-02-21T17:02:11+05:30 IST
అనంతపురంలో నిలిచిన ట్రావెల్స్ బస్సు
అనంతపురం: బెంగళూరు నుండి హైదరాబాద్కు బయల్దేరిన ఎస్సారెస్ ట్రావెల్స్ బస్సులో సాంకేతిలోపం తలెత్తింది. దీంతో పెనుకొండ వద్ద బస్సు నిలిచిపోయింది. కాగా బస్సు నిలిచిపోవడంపై ఎస్సారెస్ ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో ప్రయాణికులు రాత్రంతా ఇబ్బందులకు గురయ్యారు.