Anantapur జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కేసీ నారాయణ కన్నుమూత

ABN , First Publish Date - 2022-07-22T14:56:00+05:30 IST

జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత కె సి నారాయణ(80)కన్నుమూశారు.

Anantapur జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కేసీ నారాయణ కన్నుమూత

అనంతపురం: జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, టీడీపీ(TDP) సీనియర్ నేత కేసీ నారాయణ(80)(KC Narayana)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం గుంతకల్లులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. నారాయణ మృతి పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. భౌతికకాయాన్ని సందర్శించేందుకు టీడీపీ శ్రేణులు.. నారాయణ ఇంటికి చేరుకుంటున్నారు. 

Updated Date - 2022-07-22T14:56:00+05:30 IST