అనంతపురంలో పరిటాల సునీత పాదయాత్ర
ABN , First Publish Date - 2022-03-23T16:03:54+05:30 IST
జాకీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పరిటాల సునీత బుధవారం పాదయాత్ర చేపట్టారు.
అనంతపురం: జాకీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పరిటాల సునీత బుధవారం పాదయాత్ర చేపట్టారు. జాకీ పరిశ్రమ ఏర్పాటు స్థలం నుంచి రాప్తాడు తహసిల్దార కార్యాలయం వరకు పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రకు భారీగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చారు.