అనంతపురంలో పరిటాల సునీత పాదయాత్ర

ABN , First Publish Date - 2022-03-23T16:03:54+05:30 IST

జాకీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పరిటాల సునీత బుధవారం పాదయాత్ర చేపట్టారు.

అనంతపురంలో పరిటాల సునీత పాదయాత్ర

అనంతపురం: జాకీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పరిటాల సునీత బుధవారం పాదయాత్ర చేపట్టారు. జాకీ పరిశ్రమ ఏర్పాటు స్థలం నుంచి రాప్తాడు తహసిల్దార కార్యాలయం వరకు పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రకు భారీగా  పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చారు. 

Updated Date - 2022-03-23T16:03:54+05:30 IST