అనంతలో తహసీల్దాద్, ఎంపీడీవో మధ్య ఓటీఎస్ వివాదం

ABN , First Publish Date - 2022-02-12T14:47:09+05:30 IST

జిల్లాలోని పామిడి తహసిల్దార్ కార్యాలయంలో ఎంపీడీవో, తహసిల్దార్ మధ్య ఓటీఎస్ వివాదం తలెత్తింది.

అనంతలో తహసీల్దాద్, ఎంపీడీవో మధ్య ఓటీఎస్ వివాదం

అనంతపురం: జిల్లాలోని పామిడి తహసిల్దార్ కార్యాలయంలో ఎంపీడీవో, తహసిల్దార్ మధ్య ఓటీఎస్ వివాదం తలెత్తింది. పనులు మాకు లేవా అంటూ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంపీడీవో షకీల బేగం సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Updated Date - 2022-02-12T14:47:09+05:30 IST