AP: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-08T13:38:28+05:30 IST

జిల్లాలోని తలుపుల మండలం తొగటవాండ్ల పల్లికి చెందిన రైతు గోపాల్‌ రెడ్డి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.

AP: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అనంతపురం: జిల్లాలోని తలుపుల మండలం తొగటవాండ్ల పల్లికి చెందిన రైతు గోపాల్‌ రెడ్డి అప్పుల బాధతో  ఆత్మహత్య చేసుకున్నాడు. దాదాపు 6 లక్షల వరకు అప్పులు చేసిన గోపాల్ రెడ్డి... పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. 

Updated Date - 2021-12-08T13:38:28+05:30 IST