AP: రైలు ఢీకొని గొర్రెలు మృతి

ABN , First Publish Date - 2022-04-09T13:43:04+05:30 IST

జిల్లాలోని పెనుకొండ మండలం కొండాపురం సమీపంలో రైలు ఢీకొని గొర్రెలు మృతి చెందాయి.

AP: రైలు ఢీకొని గొర్రెలు మృతి

అనంతపురం: జిల్లాలోని పెనుకొండ మండలం కొండాపురం సమీపంలో రైలు ఢీకొని గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలు రైల్వే లైన్ దాటుతుండగా ఈ ఘటన చోటు  చేసుకుంది. దాదాపు 60 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెల మృతితో ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లిందంటూ గొర్రెలకాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-04-09T13:43:04+05:30 IST