అనంతపురంలో వాలంటీర్‌పై దుండగుల దాడి

ABN , First Publish Date - 2020-10-01T15:23:52+05:30 IST

జిల్లాలోని మడకశిర పట్టణం శివాపురంలో వాలంటీర్‌పై దాడి కలకలం రేపుతోంది.

అనంతపురంలో వాలంటీర్‌పై దుండగుల దాడి

అనంతపురం: జిల్లాలోని మడకశిర పట్టణం శివాపురంలో వాలంటీర్‌పై దాడి కలకలం రేపుతోంది. గురువారం ఉదయం పెన్షన్ ఇచ్చేందుకు వెళ్లిన వాలంటీర్ ఈరప్పపై కొందరు దుండగులు దాడి చేశారు. ఈరప్ప కళ్లలో కారం చల్లి నగదును దోచుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన ఈరప్పను వెంటనే  చికిత్స నిమిత్తం మడకశిర ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2020-10-01T15:23:52+05:30 IST