అనకాపల్లి: నర్సింగ్పల్లి ఏపీజీవీబీ బ్యాంకులో చోరీ
ABN , First Publish Date - 2022-04-30T23:12:22+05:30 IST
జిల్లాలోని కశింకోట మండలం నర్సింగ్పల్లి ఏపీజీవీబీ
అనకాపల్లి: జిల్లాలోని కశింకోట మండలం నర్సింగ్పల్లి ఏపీజీవీబీ బ్యాంకులో చోరీ జరిగింది. ఇద్దరు దుండగులు బ్యాంకులోకి చొరబడి తుపాకీతో బెదిరించారు. అనంతరం బ్యాంకు సిబ్బందిని బెదిరించి రూ.3 లక్షలతో పరారయ్యారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.