రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ మృతి

ABN , First Publish Date - 2022-05-17T06:14:46+05:30 IST

మండలంలోని యంచ రైల్వే బ్రిడ్జి సమీపంలో ఆదివారం రాత్రి 55 ఏళ్ల గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి మృతి చెందిందని రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ మహబూబ్‌ తెలిపారు. మృతురాలి వద్ద మహారాష్ట్రలోని ముథ్కేడ్‌లో ఉన్న ఓ జ్యువెల్లరీ దుకాణంకు చెందిన రసీదు లభించిందని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు.

రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ మృతి

నవీపేట, మే 16: మండలంలోని యంచ రైల్వే బ్రిడ్జి సమీపంలో ఆదివారం రాత్రి 55 ఏళ్ల గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి మృతి చెందిందని రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ మహబూబ్‌ తెలిపారు. మృతురాలి వద్ద మహారాష్ట్రలోని ముథ్కేడ్‌లో ఉన్న ఓ జ్యువెల్లరీ దుకాణంకు చెందిన రసీదు లభించిందని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. 

Updated Date - 2022-05-17T06:14:46+05:30 IST