రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-01-26T06:53:37+05:30 IST
హిందూపురం పట్టణంలోని రైల్వేస్టేషన్లో సోమ వారం గుర్తుతెలియని వ్యక్తి గూడ్స్ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకు న్నట్లు రైల్వే ఎస్ఐ బాలాజీ నాయ క్ తెలిపారు
హిందూపురం టౌన్, జనవరి 25: హిందూపురం పట్టణంలోని రైల్వేస్టేషన్లో సోమ వారం గుర్తుతెలియని వ్యక్తి గూడ్స్ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకు న్నట్లు రైల్వే ఎస్ఐ బాలాజీ నాయ క్ తెలిపారు. సుమారు 40ఏళ్ల వయ సున్న వ్యక్తి గూడ్స్రైలు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడన్నారు. అతను ముస్లిం సామాజిక వర్గానికి చెందినవాడని, నల్ల టీషర్ట్, నస్యం కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. గుర్తించిన వారు 9398866299 నెంబరుకు సమాచారమివ్వాలని కోరారు.