TS News : అమిత్ షా గొప్పలు చెప్పుకుంటున్నారు : వి హనుమంతరావు

ABN , First Publish Date - 2022-09-17T22:39:05+05:30 IST

Hyderabad: బీజేపీ(BJP) కేంద్ర నాయకత్వం హైదరాబాద్ విమోచక దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తే.. సీఎం కేసీఆర్ (CM KCR) తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) సీనియర్ నాయకు

TS News : అమిత్ షా గొప్పలు చెప్పుకుంటున్నారు : వి హనుమంతరావు

Hyderabad: బీజేపీ(BJP) కేంద్ర నాయకత్వం హైదరాబాద్ విమోచక దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తే.. సీఎం కేసీఆర్ (CM KCR) తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) సీనియర్ నాయకుడు వి హనుమంతరావు (V Hanumantha Rao) మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ విమోచన అని, ఇప్పుడేమో సమైక్యత అంటున్నాడని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ  పాత్ర అసలు ఉద్యమంలో లేనే లేదని.. అమిత్ షా మాత్రం గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు. సాయుధ పోరాటం తానే చేసినట్లు  అమిత్ షా  మాట్లాడుతున్నారని .. సాయుధ పోరాటంలో బీజేపీ వాళ్ళు ఉంటే వారి కాళ్ళు మొక్కుతానన్నారు. 

Updated Date - 2022-09-17T22:39:05+05:30 IST