బెంగళూరులో మృతదేహాలతో అంబులెన్స్ల క్యూ
ABN , First Publish Date - 2021-04-21T07:13:45+05:30 IST
కరోనా రెండో దశలో యువకులు సైతం పిట్టల్లా రాలిపోతున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో గత రెండు వారా ల్లో 18-40 ఏళ్లలోపువారు 60 మంది వరకు బలైనట్టు బీబీఎంపీ గణాంకాలు...
బెంగళూరు, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): కరోనా రెండో దశలో యువకులు సైతం పిట్టల్లా రాలిపోతున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో గత రెండు వారా ల్లో 18-40 ఏళ్లలోపువారు 60 మంది వరకు బలైనట్టు బీబీఎంపీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కరోనా మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఏడు ప్రత్యేక శ్మశానాల వద్దకు మృతదేహాలను తీసుకొచ్చిన అంబులెన్స్లు ఇలా బారులు తీరాయి.