పండుగ సీజన్ ఆఫర్లను ప్రకటించిన అమెజాన్
ABN , First Publish Date - 2021-10-03T01:30:52+05:30 IST
పండుగ సీజన్ ఆఫర్లను ప్రకటించిన అమెజాన్
న్యూఢిల్లీ: పండుగ సీజన్ల సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2021 సేల్ పేరుతో స్మార్ట్ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై కొత్త ఆఫర్లను ప్రకటించింది. ఆపిల్ ఐఫోన్ 11 రూ. 38,999 (ఎంఆర్పీ రూ. 68,300), శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ ఫోన్ రూ. 36,990 (ఎంఆర్పీ రూ. 74,999, ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ రూ.32,999 (ఎంఆర్పీ రూ. 47,900), శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 ఫోన్ రూ. 44,990కే (ఎంఆర్పీ రూ. 86,000) లభించనున్నాయి.