అమెజాన్లో ఈ రోజు బెస్ట్ ఆఫర్స్
ABN , First Publish Date - 2021-10-06T23:48:34+05:30 IST
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు పండుగ సీజన్ ఆఫర్లను ప్రకటించింది.
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు పండుగ సీజన్ ఆఫర్లను ప్రకటించింది. అమెజాన్ గ్రేడ్ ఇండియన్ ఫెస్టివల్ 2021 సేల్ పేరుతో స్మార్ట్ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ ఇప్పుడు రూ. 38,999 (MRP Rs. 68,300), శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ స్మార్ట్ఫోన్ ఇప్పుడు రూ.36,990 (MRP Rs. 74,999), ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ ఫోన్ ఇప్పుడు రూ. 32,999 (MRP Rs. 47,900), శాంసంగ్ గెలాక్సీ నోట్ ఫోన్ ఇప్పుడు రూ. 44,990 (MRP Rs. 86,000)కే లభించనుంది.