వెంకటగిరికి చేరుకున్న రాజధాని రైతుల మహాపాదయాత్ర

ABN , First Publish Date - 2021-12-06T22:36:24+05:30 IST

జిల్లాలోని వెంకటగిరి రాజధాని రైతుల మహాపాదయాత్ర చేరుకుంది. పెద్ద సంఖ్యలో స్థానికులు స్వాగతం పలికారు. రైతులకి తెలంగాణ మహిళలు తెలంగాణ మహిళా జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న సంఘీభావం తెలిపారు.

వెంకటగిరికి చేరుకున్న రాజధాని రైతుల మహాపాదయాత్ర

నెల్లూరు: జిల్లాలోని వెంకటగిరి రాజధాని రైతుల మహాపాదయాత్ర చేరుకుంది. పెద్ద సంఖ్యలో  స్థానికులు స్వాగతం పలికారు. రైతులకి తెలంగాణ మహిళలు తెలంగాణ మహిళా జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న సంఘీభావం తెలిపారు. ప్రజలు, అన్ని పార్టీలు ఒకే రాజధాని ఉండాలని కోరుతుంటే జగన్ మూడు రాజధానులనడం సమంజసం కాదని జ్యోత్స్న అన్నారు. జగన్‌ని ప్రజలు చెప్పుతో కొట్టే రోజు తొందరలోనే ఉందన్నారు. 



Updated Date - 2021-12-06T22:36:24+05:30 IST