APలో వైసీపీ శ్రేణుల అరాచకాలు..కంటి చూపు కోల్పోయిన టీడీపీ నేత

ABN , First Publish Date - 2022-09-04T15:00:55+05:30 IST

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో వైసీపీ(Ysrcp) శ్రేణుల అరాచకాలు కొనసాగుతున్నాయి. వైసీపీ(Ycp) గూండాల దాడిలో టీడీపీ నేత

APలో వైసీపీ శ్రేణుల అరాచకాలు..కంటి చూపు కోల్పోయిన టీడీపీ నేత

Amaravati: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో వైసీపీ(Ysrcp) శ్రేణుల అరాచకాలు కొనసాగుతున్నాయి. వైసీపీ(Ycp) గూండాల దాడిలో టీడీపీ నేత చెన్నుపాటి గాంధీ(Chennupati Gandhi) కంటిచూపు కోల్పోయారు. చికిత్స కోసం చెన్నుపాటి గాంధీని హైదరాబాద్(Hyderabad) ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి(LV Prasad Hospital) తరలించారు. గాంధీని పరిక్షించిన వైద్యులు ఒక కన్ను చూపు కోల్పోయినట్లు ధృవీకరించారు. దీంతో రెండో కన్నుకు ఇన్ఫెక్షన్ రాకుండా వైద్యుల(Doctors) చర్యలు తీసుకుంటున్నారు. ఒక కన్ను పూర్తిగా చూపు కోల్పోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. గాంధీ ఆరోగ్య వివరాలను టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు(TDP leader and former CM Chandrababu) ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు.

Updated Date - 2022-09-04T15:00:55+05:30 IST