నాబార్డు రుణాలు 27,992 కోట్లు

ABN , First Publish Date - 2020-04-03T08:56:39+05:30 IST

నాబార్డు రుణాలు 27,992 కోట్లు

నాబార్డు రుణాలు 27,992 కోట్లు

అమరావతి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): మార్చి 31తో ముగిసిన 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి నాబార్డు రుణాలు 41 శాతం మేర పెరిగాయని ఆ సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.19,801 కోట్ల నాబార్డు రుణాలు అందగా 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ఈ రుణాలు రూ.27,992 కోట్లకు పెరిగాయి.

Updated Date - 2020-04-03T08:56:39+05:30 IST