లాక్‌డౌన్‌లోనూ ‘నాడు-నేడు’!

ABN , First Publish Date - 2020-04-03T08:55:34+05:30 IST

లాక్‌డౌన్‌లోనూ ‘నాడు-నేడు’!

లాక్‌డౌన్‌లోనూ ‘నాడు-నేడు’!

అమరావతి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ‘లాక్‌డౌన్‌’ కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాలలన్నీ మూతపడ్డాయి. కరోనా మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా ఎవరూ ఇల్లు విడిచి బయటకు రావద్దంటూ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తూ పెద్ద ఎత్తున ప్రచార ం చేస్తోంది. అయితే, పాఠశాల విద్యాశాఖకు మాత్రం ఇవేమీ పట్టినట్లు లేవు. ప్రభుత్వ హెచ్చరికలకు భిన్నంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించే ‘నాడు-నేడు’ పనులను ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు హుకుం జారీచేశారు.

Updated Date - 2020-04-03T08:55:34+05:30 IST