ఉద్యోగ నేతల రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-23T17:53:40+05:30 IST

అమరావతి: PRCకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘలు ఉద్యమ బాట పట్టాయి.

ఉద్యోగ నేతల రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభం

అమరావతి: PRCకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘలు ఉద్యమ బాట పట్టాయి. ఉద్యమ కార్యాచరణపై సచివాలయంలో ఉద్యోగ నేతల రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభమైంది. అన్ని జిల్లాల కేంద్రాల్లోనూ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని ఉద్యోగ సంఘాల నేతలు సమావేశానికి హాజరయ్యారు. నాలుగు జేఏసీలతో ఏర్పాటైన పీఆర్సీ సాధన సమితి, ప్రభుత్వంపై పోరాటం, ఉద్యోగులపై దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టే అంశాలపై ఉద్యోగ సంఘాలు చర్చలు జరుపుతున్నాయి.

Updated Date - 2022-01-23T17:53:40+05:30 IST