రేపు బంద్‌‌కు రాజధాని రైతుల పిలుపు

ABN , First Publish Date - 2020-02-21T22:50:34+05:30 IST

పు బంద్‌‌కు రాజధాని రైతుల పిలుపునిచ్చారు. రాజధాని 29 గ్రామాల్లో రేపు బంద్‌ నిర్వహించనున్నారు

రేపు బంద్‌‌కు రాజధాని రైతుల పిలుపు

అమరావతి: రేపు బంద్‌‌కు రాజధాని రైతులు పిలుపునిచ్చారు. రాజధాని 29 గ్రామాల్లో రేపు బంద్‌ నిర్వహించనున్నారు. విద్య, వ్యాపార సంస్థలు బంద్‌ పాటించాలని జేఏసీ కోరింది. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు.

Updated Date - 2020-02-21T22:50:34+05:30 IST