అమరావతి: స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో అపశృతి
ABN , First Publish Date - 2020-08-15T14:40:41+05:30 IST
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.
అమరావతి: ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వేడుకల సందర్భంగా ఆడియో స్పీకర్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆడియో స్పీకర్ నుండి పొగలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సెక్యురిటి సిబ్బంది పరిస్థితిని సమీక్షించి సరిదిద్దారు.