నెల్లూరు కలెక్టర్గా ఏపీ ట్రాన్స్కో జేఎండీ బదిలీ
ABN , First Publish Date - 2020-07-16T13:26:52+05:30 IST
నెల్లూరు కలెక్టర్గా ఏపీ ట్రాన్స్కో జేఎండీ బదిలీ
అమరావతి: ఏపీ ట్రాన్స్కో జేఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు నెల్లూరు కలెక్టర్గా బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే నెల్లూరు కలెక్టర్ ఎంవీ.శేషగిరి బాబును జీఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.