‘అల్పపీడనం’ కథా సంపుటి

ABN , First Publish Date - 2020-11-23T06:29:11+05:30 IST

రాజాం రచయితల వేదిక 69వ సమావేశం ఈ నెల 29 ఆదివారం ఉదయం 9.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా రాజాంలో గల విద్యానికేతన్‌ పాఠశాలలో...

‘అల్పపీడనం’ కథా సంపుటి

రాజాం రచయితల వేదిక 69వ సమావేశం ఈ నెల 29 ఆదివారం ఉదయం 9.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా  రాజాంలో గల విద్యానికేతన్‌ పాఠశాలలో జరుగుతుంది. ఆ సభలో దాసరి రామచంద్రరావు రచించిన ‘అల్పపీడనం’ కథల పుస్తకాన్ని  ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు ఆవిష్కరిస్తారు. పిళ్ళా తిరుపతిరావు అధ్యక్షతన జరిగే సభలో పొదిలాపు శ్రీనివాస్‌ పుస్తక సమీక్ష చేస్తారు.

గార రంగనాథం

Updated Date - 2020-11-23T06:29:11+05:30 IST