అల్లూరి విగ్రహం ఆవిష్కరణ
ABN , First Publish Date - 2021-01-14T06:39:19+05:30 IST
అల్లూరి సీతారామరాజు సేవానిరతి చిరస్మరణీయని ప్రముఖ వైద్యులు డాక్టర్ పీఎస్ రాజు, కోనసీమ క్షత్రియ పరిషత్ అధ్యక్షుడు దాట్ల సత్యనారా యణ రాజులు అన్నారు.
అల్లవరం,
జనవరి 13: అల్లూరి సీతారామరాజు సేవానిరతి చిరస్మరణీయని ప్రముఖ వైద్యులు
డాక్టర్ పీఎస్ రాజు, కోనసీమ క్షత్రియ పరిషత్ అధ్యక్షుడు దాట్ల సత్యనారా
యణ రాజులు అన్నారు. రెల్లుగడ్డ గ్రామంలో క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో
ఏర్పాటుచేసిన అల్లూరి విగ్రహాన్ని డాక్టర్ రాజు ఆవిష్కరించారు.
నడింపల్లి వెంకటసుబ్బరాజు, ఎం.సుబ్బ రాజు, ఎన్.నాగరాజు, పెన్మత్స
రామాంజనేయరాజు, నడింపల్లి సత్తిబాబురాజు, నడింపల్లి చంటిరాజు, క్షత్రియ
సేవాసమితి యూత్ సభ్యులు, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.