కుప్పంలో వెంటిలేటర్లు పెంచాలి: ఆళ్ల నాని
ABN , First Publish Date - 2021-05-08T18:51:39+05:30 IST
తిరుపతి: వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని నేడు తిరుపతిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులకు పలు సూచనలు చేశారు.
తిరుపతి: వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని నేడు తిరుపతిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులకు పలు సూచనలు చేశారు. హౌస్ సర్జన్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. కుప్పంలో వెంటిలేటర్లు పెంచాలన్నారు. గురుకుల కేంద్రాల వంటి విద్యా కేంద్రాలను కొవిడ్ కేంద్రాలుగా మార్చాలని ఆళ్ల నాని పేర్కొన్నారు.