పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-10-19T09:07:12+05:30 IST

పట్టభద్రులందరూ తప్పని సరిగా ఓటు హక్కు నమోదు చేసుకో వాలని బీజేపీ మండల అధ్యక్షుడు కావాలి రామకృష్ణ అన్నారు.

పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలి

బీజేపీ మండల అధ్యక్షుడు కావాలి రామకృష్ణ


రాజాపూర్‌,అక్టోబరు 18: పట్టభద్రులందరూ తప్పని సరిగా ఓటు హక్కు నమోదు చేసుకో వాలని బీజేపీ మండల అధ్యక్షుడు కావాలి రామకృష్ణ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పలువురు పట్టభద్రులకు ఆన్‌లైన్‌లో ఓటును నమోదు చేసుకునేలా అవగాహన  కల్పించారు. కార్యక్రమంలో వనపర్తి నర్సిములు, శేఖర్‌, రాజు, గంగాధర్‌ గౌడ్‌, ఆనంద్‌, రాము, బాలు, మధు, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-19T09:07:12+05:30 IST