టీడీపీ కార్యకర్తలకు ధన్యవాదాలు: మాజీ మంత్రి Bhooma Akhila Priya
ABN , First Publish Date - 2022-05-30T02:09:29+05:30 IST
నంద్యాల జిల్లా: మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ధన్యవాదాలు తెలిపారు.
నంద్యాల జిల్లా: మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ధన్యవాదాలు తెలిపారు. మహానాడును చూసి గ్రామస్థాయి పార్టీ కార్యకర్తలో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రకు ప్రజల నుంచి స్పందన కరువైందని పేర్కొన్నారు.