టీడీపీ కార్యకర్తలకు ధన్యవాదాలు: మాజీ మంత్రి Bhooma Akhila Priya

ABN , First Publish Date - 2022-05-30T02:09:29+05:30 IST

నంద్యాల జిల్లా: మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ధన్యవాదాలు తెలిపారు.

టీడీపీ కార్యకర్తలకు ధన్యవాదాలు: మాజీ మంత్రి Bhooma Akhila Priya

నంద్యాల జిల్లా: మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ధన్యవాదాలు తెలిపారు. మహానాడును చూసి గ్రామస్థాయి పార్టీ కార్యకర్తలో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రకు ప్రజల నుంచి స్పందన కరువైందని పేర్కొన్నారు.   

Updated Date - 2022-05-30T02:09:29+05:30 IST