ఏఐసీసీ టెక్నాలజీ సెల్ సమన్వయకర్తగా దీపక్జాన్
ABN , First Publish Date - 2020-02-22T08:03:28+05:30 IST
ఏఐసీసీ టెక్నాలజీ, డాటా సెల్ సమన్వయ కర్తగా టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ దీపక్జాన్ను ఏఐసీసీ నియమించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ టెక్నాలజీ, డాటా సెల్ సమన్వయ కర్తగా టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ దీపక్జాన్ను ఏఐసీసీ నియమించింది. ఈ విభాగానికి మొత్తం ముగ్గురు సమన్వయకర్తలను ఎంపిక చేయగా వారిలో దీపక్జాన్ ఒకరు.