అహోబిలానికి పార్వేట పల్లకి
ABN , First Publish Date - 2021-03-01T05:41:49+05:30 IST
అహోబిలం లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవ పల్లకి ఆదివారం అహోబిలం చేరుకుంది.
ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 28: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవ పల్లకి ఆదివారం అహోబిలం చేరుకుంది. అహోబిలం నుంచి జనవరి 15వ తేదిన గ్రామాలకు బయలు దేరిన ఉత్సవ పల్లకి 34 గ్రామాల్లోని తెలుపుల వద్ద 44 రోజుల పాటు పర్యటించి ఆదివారం అహోబిలం చేరుకుంది. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి దంపతులు పూజలు చేశారు.