ఐటీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా అహ్మద్, బ్రహ్మంగౌడ్
ABN , First Publish Date - 2021-10-19T06:21:37+05:30 IST
రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఐటీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కనిగిరి పట్టణానికి చెందిన జంషీర్ అహ్మద్ ,బ్రహ్మంగౌడ్ను నియమించారు. వీరికి టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. తమకు రాష్ట్రస్థాయిలో పదవి ఇప్పించడంలో ప్రముఖంగా వ్యవహరించిన డాక్టర్ ఉగ్రకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
కనిగిరి, అక్టోబరు 18: రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఐటీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కనిగిరి పట్టణానికి చెందిన జంషీర్ అహ్మద్ ,బ్రహ్మంగౌడ్ను నియమించారు. వీరికి టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. తమకు రాష్ట్రస్థాయిలో పదవి ఇప్పించడంలో ప్రముఖంగా వ్యవహరించిన డాక్టర్ ఉగ్రకు వారు కృతజ్ఞతలు తెలిపారు. నగర పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, రాచమల్ల శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నాయకులు ఐవీ నారాయణ, పట్టణ టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు ఫిరోజ్, సుతారి కోటి, కాసుల శ్రీరామ్యాదవ్, గుడిపాటి ఖాదర్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వారి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు.