ఆన్లైన్ తరగతులపై టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2020-09-20T07:22:57+05:30 IST
ఆన్లైన్ తరగతుల నిర్వహణపై నిబంధనల రూపకల్పనకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలి. కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు అందుబాటులో లేని అణగారిన వర్గాలకు...
ఆన్లైన్ తరగతుల నిర్వహణపై నిబంధనల రూపకల్పనకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలి. కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు అందుబాటులో లేని అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలి.
- కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్