ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్‌ ఐపీఓ ధర శ్రేణి రూ.166-175

ABN , First Publish Date - 2022-01-15T08:39:00+05:30 IST

ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్‌ ఐపీఓ ధర శ్రేణి రూ.166-175

ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్‌ ఐపీఓ ధర శ్రేణి రూ.166-175

చెల్లింపుల సేవల కంపెనీ ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్నాలజీస్‌ ఐపీఓ ఈ నెల 19న ప్రారంభమై 21న ముగియనుంది. ఐపీఓలో విక్రయించనున్న ఒక్కో షేరు ధర శ్రేణిని కంపెనీ రూ.166-175గా నిర్ణయించింది. 

Updated Date - 2022-01-15T08:39:00+05:30 IST