చెల్లింపుల సేవల కంపెనీ ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ ఐపీఓ ఈ నెల 19న ప్రారంభమై 21న ముగియనుంది. ఐపీఓలో విక్రయించనున్న ఒక్కో షేరు ధర శ్రేణిని కంపెనీ రూ.166-175గా నిర్ణయించింది.