అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన దీక్ష

ABN , First Publish Date - 2020-05-23T16:20:43+05:30 IST

విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దాసరి భవన్ వద్ద బాధితులు 24 గంటల నిరసన దీక్షకు దిగారు.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన దీక్ష

విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దాసరి భవన్ వద్ద బాధితులు 24 గంటల నిరసన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బాధిత కుటుంబాలకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.అగ్రిగోల్డ్ బాధితులు ఆర్థిక, మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.


Updated Date - 2020-05-23T16:20:43+05:30 IST