విజయనగరం జిల్లాలో ముందుకొచ్చిన సముద్రం

ABN , First Publish Date - 2021-12-05T02:53:12+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుఫాన్ కారణంగా

విజయనగరం జిల్లాలో ముందుకొచ్చిన సముద్రం

విజయనగరం: బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుఫాన్ కారణంగా జిల్లాలో సముద్రం ముందుకొచ్చింది. భోగాపురం మండలం ముక్కాంసాగర తీరంలో అలలు అలజడి కల్గిస్తున్నాయి. గ్రామంలోని  30 మీటర్లు వరకు సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఒడ్డునున్న పడవలను తాళ్లతో కట్టడానికి మత్స్యకారులు తంటాలు పడుతున్నారు.  




Updated Date - 2021-12-05T02:53:12+05:30 IST