కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలి: మంత్రి ఆదిమూలపు
ABN , First Publish Date - 2022-05-24T01:25:41+05:30 IST
కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలి: మంత్రి ఆదిమూలపు
అమరావతి: రాజధాని అమరావతిలోని కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. ఈ పనులను సీఆర్డీఏ అధికారులు, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. చెత్తు సేకరణ కోసం రంగులతో కూడిన మూడు గుట్టలు ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. 1.13 కోట్లు పంపిణీ చేయగా, మిగిలిన వాటిని కూడా త్వరలోనే అందచేస్తామని పేర్కొన్నారు. 123 మున్సిపాలిటీల్లో 22 చోట్ల ఎన్నికలు నిలిచిపోయిన విషయాన్ని మంత్రి దృష్టికి అధికారులు తెచ్చారు.