లాక్‌డౌన్ పాటించకుంటే పరిస్థితి చేయి దాటుతుంది: మంత్రి సురేష్

ABN , First Publish Date - 2020-04-01T18:02:14+05:30 IST

ప్రకాశం: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. జిల్లాలో పాజిటివ్ కేసులు 15కు చేరుకున్నాయి.

లాక్‌డౌన్ పాటించకుంటే పరిస్థితి చేయి దాటుతుంది: మంత్రి సురేష్

ప్రకాశం: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. జిల్లాలో పాజిటివ్ కేసులు 15కు చేరుకున్నాయి. జిల్లా ప్రజానీకం జాగ్రత్తగా వ్యవహరించాలని... ప్రజలు లాక్ డౌన్ పాటించకపోతే పరిస్థితి చేయి దాటుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సామాజిక దూరం పాటించాలని... జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పుడు మాస్కులు ధరించాలని మంత్రి సురేష్ పేర్కొన్నారు.

Updated Date - 2020-04-01T18:02:14+05:30 IST